Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో జనవరి 30వ తేదీ వరకు స్కూల్స్ బంద్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (10:51 IST)
అస్సాంలో జనవరి 30వ తేదీ వరకు స్కూల్స్ బంద్ కానున్నాయి. అలాగే భౌతిక తరగతులకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
అన్ని ప్రమాణాల కు సంబంధించిన అన్ని భౌతిక తరగతులు జనవరి 30 వరకు రాష్ట్రంలో మూసివేయబడతాయి. అదనంగా, కామరూప్-మెట్రోపాలిటన్ జిల్లాలో 8వ తరగతి వరకు, ఇతర అన్ని జిల్లాల్లో 5వ తరగతి వరకు అన్ని పాఠశాలలు జనవరి 8 నుండి మూసివేయబడతాయి. 
 
పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు మాత్రమే హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. 
 
రెస్టారెంట్లు పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులతో 100% సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తాయి. స్టాండింగ్ కస్టమర్ అనుమతించబడరు. బీపీఎల్ కేటగిరీ కిందకు వచ్చే కోవిడ్ రోగులకు మాత్రమే అస్సాం ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments