అస్సాంలో జనవరి 30వ తేదీ వరకు స్కూల్స్ బంద్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (10:51 IST)
అస్సాంలో జనవరి 30వ తేదీ వరకు స్కూల్స్ బంద్ కానున్నాయి. అలాగే భౌతిక తరగతులకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
అన్ని ప్రమాణాల కు సంబంధించిన అన్ని భౌతిక తరగతులు జనవరి 30 వరకు రాష్ట్రంలో మూసివేయబడతాయి. అదనంగా, కామరూప్-మెట్రోపాలిటన్ జిల్లాలో 8వ తరగతి వరకు, ఇతర అన్ని జిల్లాల్లో 5వ తరగతి వరకు అన్ని పాఠశాలలు జనవరి 8 నుండి మూసివేయబడతాయి. 
 
పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు మాత్రమే హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. 
 
రెస్టారెంట్లు పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులతో 100% సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తాయి. స్టాండింగ్ కస్టమర్ అనుమతించబడరు. బీపీఎల్ కేటగిరీ కిందకు వచ్చే కోవిడ్ రోగులకు మాత్రమే అస్సాం ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments