Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ...లోకేష్ ఏం చేశాడో చూడండి!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:34 IST)
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్లారు.
 
మార్గమధ్యలో తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి తదితర టీడీపీ నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా లోకేష్ కొద్ది సేపు ఆగి నాయకులందరిని పలకరించి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయన శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments