Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ...లోకేష్ ఏం చేశాడో చూడండి!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:34 IST)
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్లారు.
 
మార్గమధ్యలో తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి తదితర టీడీపీ నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా లోకేష్ కొద్ది సేపు ఆగి నాయకులందరిని పలకరించి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయన శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments