Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి టు కావేరి- వయా నాగార్జున సాగర్​

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (07:31 IST)
తాగు, సాగు నీటి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. నదుల అనుసంధానం ద్వారా దీనికి పరిష్కారం కనుగొన్నాయి. గోదావరి - కావేరిలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది.

గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీల నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు వ్యయమవుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో నదుల అనుసంధానం పథకాలు జోరందుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం గోదావరి - కావేరి అనుసంధానంపై మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది.

మొదట అకినేపల్లి నుంచి మళ్లించాలని భావించారు. దీనికి సానుకూలత వ్యక్తం కాలేదు. వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి చివరకు జానంపేట నుంచి సాగర్‌కు పైప్‌లైన్‌ ద్వారా మళ్లించడం మేలని భావిస్తోంది.

నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు ఖర్చు గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీల నీటిని మళ్లించడానికి రూ. 90,562.56 కోట్లు వ్యయమవుతుందని జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేస్తోంది. చివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట నుంచి నాగార్జునసాగర్‌ వరకు పైపులైన్‌ ద్వారా నీటిని తరలించడానికే మొగ్గు చూపింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments