Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనమంతా దక్షిణ భారతీయులం... మద్దతివ్వండి: చంద్రబాబు

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా.. జితేందర్ రెడ్డి, వీరప్ప మొయిలీ, రాజీవ్ సాటివ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్‌ను కలిసి ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని కోరారు. ప

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (16:33 IST)
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా.. జితేందర్ రెడ్డి, వీరప్ప మొయిలీ, రాజీవ్ సాటివ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్‌ను కలిసి ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని కోరారు. పార్లమెంటుకు చేరుకున్న తర్వాత అన్నాడీఎంకే ఫ్లోర్‌ లీడర్ వేణుగోపాల్‌తో మాట్లాడారు. మనమంతా దక్షిణ భారతీయులమని... ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
 
వేణుగోపాల్ తమ పార్టీ అధిష్టానంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామనీ, పార్టీ అధినేతతో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్ చేరుకున్న చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీ మినహా వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను కలుసుకుని చర్చలు జరుపారు.
 
చంద్రబాబు కలిసిన వారిలో జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమత్రి ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ, రాజీవ్ సాతీవ్, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

తర్వాతి కథనం
Show comments