Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కున్న కాలేజీ అమ్మాయి మృతి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (20:25 IST)
student
విశాఖపట్నంలో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థిని గాయాలతో మృతి చెందింది. తిరుపతి సమీపంలో ఓ కాలేజీ అమ్మాయి ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఆసుపత్రికి తరలించగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు, కానీ ఆమె గురువారం మరణించింది.  
 
వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ప్రాంతానికి చెందిన శశికళ అనే బాలిక దువ్వాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. 
 
రోజూ రైలులో కాలేజీకి వెళ్లే శశికళ నిన్న గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దిగగానే కాలు అదుపు తప్పి రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే రైలును నిలిపివేసి విద్యార్థిని రక్షించే ప్రయత్నం చేశారు. 
 
కొన్ని గంటలపాటు పోరాడినా విద్యార్థిని బయటకు తీయకపోవడంతో ప్లాట్‌ఫారమ్‌ పగులగొట్టి విద్యార్థినిని రక్షించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments