Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఏడాది పాటు సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:21 IST)
బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పాతబస్తీలో ఏడాది నుంచి బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫతేదర్వాజకు చెందిన మహ్మద్‌ షఫిక్‌, మహ్మద్‌ సైఫ్‌అలీతో పాటు అదే బస్తీకి చెందిన మరో ముగ్గురు మైనర్లు స్నేహితులు. జల్సాగా తిరిగే వీరు వ్యసనాలకు బానిసయ్యారు. 
 
తొమ్మిదో తరగతి చదువుతున్న సైఫ్ అతని క్లాస్‌మేట్ అయిన ఓ బాలికతో పాటు ఏడో తరగతి చదువుతున్న ఆమె చెల్లెలితో చనువుగా వుండేవాడు. మాయమాటలతో లొంగదీసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె చెల్లెలిపై కూడా కన్నేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇలా ఏడాదికాలం నుంచి జరుగుతోంది. 
 
రోజురోజుకు వీరి ఆగడాలు అధికం కావడంతో... ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారి సహాయంతో కమాటీపురా పోలీసులను ఆశ్రయించారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మేజర్లతోపాటు, ముగ్గురు మైనర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం