Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (19:12 IST)
ఆంధ్ర సారస్వత పరిషత్, మన్సాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీన ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డా.వై.ఎస్.ఆర్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, మాన్సాస్ కార్యదర్శి డా.కె.వి.లక్ష్మీపతి రాజులు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ట్రావన్‌కోర్ మహారాణి, కవయిత్రి, పద్మశ్రీ డా.అశ్వతి తిరుణల్ గౌరీ లక్ష్మీబాయికి డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కార ప్రదానం చేయనున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారాణసి, శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయ ట్రస్టీ డా.బ్రిజ్ భూషణ్ ఓఝా, గౌరవ అతిథులుగా పూర్వ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్.డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, సభాధ్యక్షులుగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్‌లు పాల్గొంటారని ఆంధ్ర సారస్వత పరిషత్ మూడో ప్రపంచ తెలుగు మహా సభల ముఖ్య సంచాలకులు శ్రీ పి.రామచంద్రరాజు, పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments