Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (19:12 IST)
ఆంధ్ర సారస్వత పరిషత్, మన్సాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీన ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డా.వై.ఎస్.ఆర్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, మాన్సాస్ కార్యదర్శి డా.కె.వి.లక్ష్మీపతి రాజులు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ట్రావన్‌కోర్ మహారాణి, కవయిత్రి, పద్మశ్రీ డా.అశ్వతి తిరుణల్ గౌరీ లక్ష్మీబాయికి డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కార ప్రదానం చేయనున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారాణసి, శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయ ట్రస్టీ డా.బ్రిజ్ భూషణ్ ఓఝా, గౌరవ అతిథులుగా పూర్వ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్.డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, సభాధ్యక్షులుగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్‌లు పాల్గొంటారని ఆంధ్ర సారస్వత పరిషత్ మూడో ప్రపంచ తెలుగు మహా సభల ముఖ్య సంచాలకులు శ్రీ పి.రామచంద్రరాజు, పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments