Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (18:29 IST)
Babu
కొత్త ఎన్డీయే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సంక్షేమ అంశాలపై చర్చ జరుగుతోంది. పనిలో పనిగా విపక్ష నాయకుడి హోదాలో వున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. 
 
అలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ పేరును తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు జరిగిన 'గులక రాయి' డ్రామాపై చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో జగన్‌కు రాయి తగిలిన సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనను ఆయన ప్రస్తావించారు.

"నేను నా ప్రచారాన్ని పూర్తి చేసి హైదరాబాద్ వెళ్ళాను. సంఘటన గురించి భయాందోళనకు గురైన నా బృందం నాకు కాల్ చేయడం ప్రారంభించింది. 'గులకరాయి' ఘటనతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అది ఆయనకు (జగన్) సానుభూతి పొందగలదని ఆందోళన చెందారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను కానీ ఆయనలాంటి వ్యక్తిని చూడలేదు" అని చంద్రబాబు అన్నారు.
 
ఇలాంటి నీచమైన వ్యూహాల నుండి ప్రజానీకం ముందుకెళ్లారని, ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం తన అంచనాను పునరుద్ఘాటించిందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ 'గులకరాయి' ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, దానిని పోలింగ్ జిమ్మిక్కుగా కొట్టిపారేయడం ద్వారా చంద్రబాబు నాయుడు వైసీపీని ఏకేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments