Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (18:29 IST)
Babu
కొత్త ఎన్డీయే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సంక్షేమ అంశాలపై చర్చ జరుగుతోంది. పనిలో పనిగా విపక్ష నాయకుడి హోదాలో వున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. 
 
అలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ పేరును తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు జరిగిన 'గులక రాయి' డ్రామాపై చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో జగన్‌కు రాయి తగిలిన సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనను ఆయన ప్రస్తావించారు.

"నేను నా ప్రచారాన్ని పూర్తి చేసి హైదరాబాద్ వెళ్ళాను. సంఘటన గురించి భయాందోళనకు గురైన నా బృందం నాకు కాల్ చేయడం ప్రారంభించింది. 'గులకరాయి' ఘటనతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అది ఆయనకు (జగన్) సానుభూతి పొందగలదని ఆందోళన చెందారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను కానీ ఆయనలాంటి వ్యక్తిని చూడలేదు" అని చంద్రబాబు అన్నారు.
 
ఇలాంటి నీచమైన వ్యూహాల నుండి ప్రజానీకం ముందుకెళ్లారని, ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం తన అంచనాను పునరుద్ఘాటించిందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ 'గులకరాయి' ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, దానిని పోలింగ్ జిమ్మిక్కుగా కొట్టిపారేయడం ద్వారా చంద్రబాబు నాయుడు వైసీపీని ఏకేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments