Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలి.. నారా లోకేష్

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (16:33 IST)
పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడేందుకు అనుమతించినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హిందూ సమాజం మొత్తం గుర్రుగా వుంది. శ్రీవారి తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఎప్పటిలాగే జగన్ మోహన్ రెడ్డికి చెందిన బ్లూ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ప్రారంభించింది. 
 
అయితే వైసీపీ తప్పుడు ప్రచారంపై మంత్రి నారా లోకేష్ సరైన వివరణ ఇచ్చారు. దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాపం చేశాడని, ఆయనను ప్రజలు శిక్షించడం ఇప్పటికే ప్రారంభించారని లోకేష్ ఆరోపించారు. 
 
కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో అహంకారం, అవినీతితో జగన్ ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలకు అనుమతించారని లోకేష్ ఆరోపించారు. ఈ చర్యలు బహిర్గతం కాగానే, జగన్ అనుచరులు ఘటనను కప్పిపుచ్చేందుకు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్.టి.ఆర్. దేవర గురించి వచ్చే వార్తలపై కొరటాల శివ ఫైర్

పుష్ప సెట్‌లో జానీ కొట్టాడు.. పవన్ అందుకే కామ్‌గా వున్నాడు.. మాధవీలత

జానీ మాస్టర్ రేప్ చేసే నాటికి ఆమెకు 16 ఏళ్లే.. కస్టడీ తీసుకుంటారా?

పవన్‌ కల్యాణ్‌తో విజయ దేవరకొండకు కొత్త కష్టం.. ఏంటది?

టాలీవుడ్‌ సినిమాలో విలన్ అవతారంలో రవీనా టాండన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

మొక్కజొన్న పొత్తులు తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

సీగ్రమ్ యొక్క 100 పైపర్స్ ది లెగసీ ప్రాజెక్ట్‌‌తో ఇండియన్ కాలిగ్రఫీకి సరికొత్త జీవితం

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments