Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలి.. నారా లోకేష్

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (16:33 IST)
పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడేందుకు అనుమతించినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హిందూ సమాజం మొత్తం గుర్రుగా వుంది. శ్రీవారి తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఎప్పటిలాగే జగన్ మోహన్ రెడ్డికి చెందిన బ్లూ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ప్రారంభించింది. 
 
అయితే వైసీపీ తప్పుడు ప్రచారంపై మంత్రి నారా లోకేష్ సరైన వివరణ ఇచ్చారు. దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాపం చేశాడని, ఆయనను ప్రజలు శిక్షించడం ఇప్పటికే ప్రారంభించారని లోకేష్ ఆరోపించారు. 
 
కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో అహంకారం, అవినీతితో జగన్ ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలకు అనుమతించారని లోకేష్ ఆరోపించారు. ఈ చర్యలు బహిర్గతం కాగానే, జగన్ అనుచరులు ఘటనను కప్పిపుచ్చేందుకు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments