Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతాంజలి మృతిపై వైఎస్ షర్మిల మౌనంగా వున్నారే?: పూనమ్ కౌర్

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (15:17 IST)
తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఏపీ రాజకీయాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యకర్తలు చేసిన విపరీతమైన ట్రోలింగ్‌ వల్లే ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో వైకాపా- టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.  
 
ఈ నేపథ్యంలో గీతాంజలి మృతి పట్ల సినీ నటి పూనమ్ కౌర్ సీన్‌లోకి వచ్చింది. ఇంకా తనదైన శైలిలో స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వెంటనే స్పందించాలని పూనమ్ కోరింది.
 
"స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధానమైన లక్షణం ఇతర స్త్రీలు, పిల్లల పట్ల కరుణ. ప్రస్తుతం గీతాంజలి ఆత్మహత్య ఘటనపై వైఎస్ షర్మిల మౌనం వహించడం తనను చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఘటనపై తెనాలిలోని సామాన్య మహిళలు, బాలికలు బయటకు రావాలి." అని పూనమ్ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments