Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి అచ్యుతాపురంలో మరోమారు గ్యాస్ లీక్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (13:21 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఇటీవల గ్యాస్ లీకైంది. ఈ ఘటన మరువకముందే ఇక్కడే ఉన్న మరో సెజ్‌లో మరోమారు విషవాయువు కలకలం రేపింది. సీడ్స్ కంపెనీ వద్ద మరోసారి విషవాయువు వ్యాపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. 
 
అయితే, ఆదివారం కావడంతో సెజ్‌లో సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ కేసు ఘటనకు సంబంధించిన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ లీకేజీ వ్యవహారంపై పీసీబీ విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments