Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి అచ్యుతాపురంలో మరోమారు గ్యాస్ లీక్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (13:21 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఇటీవల గ్యాస్ లీకైంది. ఈ ఘటన మరువకముందే ఇక్కడే ఉన్న మరో సెజ్‌లో మరోమారు విషవాయువు కలకలం రేపింది. సీడ్స్ కంపెనీ వద్ద మరోసారి విషవాయువు వ్యాపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. 
 
అయితే, ఆదివారం కావడంతో సెజ్‌లో సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ కేసు ఘటనకు సంబంధించిన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ లీకేజీ వ్యవహారంపై పీసీబీ విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments