అనకాపల్లి అచ్యుతాపురంలో మరోమారు గ్యాస్ లీక్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (13:21 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఇటీవల గ్యాస్ లీకైంది. ఈ ఘటన మరువకముందే ఇక్కడే ఉన్న మరో సెజ్‌లో మరోమారు విషవాయువు కలకలం రేపింది. సీడ్స్ కంపెనీ వద్ద మరోసారి విషవాయువు వ్యాపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. 
 
అయితే, ఆదివారం కావడంతో సెజ్‌లో సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ కేసు ఘటనకు సంబంధించిన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ లీకేజీ వ్యవహారంపై పీసీబీ విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments