Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను.. బాదుడే బాదుడు: నారా లోకేష్ పాదయాత్ర ప్లాన్?

Webdunia
సోమవారం, 30 మే 2022 (17:45 IST)
మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందనీ, అనుకున్నదానికంటే ప్రజలు మూడింతలు వచ్చారంటూ తెదేపా నాయకులు ఖుషీగా వున్నారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వుందనీ, ప్రజల నడ్డి విరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహంతో వున్నారని తెదేపా నాయకులు చెపుతున్నారు.

 
ఇకపోతే... ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లోకి వెళ్లాలని నారా లోకేష్ భావిస్తున్నారట. చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నారనీ, ఇంకా వీటితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి వద్దకు వెళ్లాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు.

 
ఐతే గతంలో నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి పీఠం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సైతం పాదయాత్ర చేసి ప్రజల మధ్య తిరిగారు. ఆ యాత్రతో ఆయన సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. మరి నారా లోకేష్ నిజంగానే పాదయాత్ర చేస్తారా... లేదంటే ఓ వార్తగానే మిగిలిపోతుందా చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments