Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను.. బాదుడే బాదుడు: నారా లోకేష్ పాదయాత్ర ప్లాన్?

Webdunia
సోమవారం, 30 మే 2022 (17:45 IST)
మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందనీ, అనుకున్నదానికంటే ప్రజలు మూడింతలు వచ్చారంటూ తెదేపా నాయకులు ఖుషీగా వున్నారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వుందనీ, ప్రజల నడ్డి విరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహంతో వున్నారని తెదేపా నాయకులు చెపుతున్నారు.

 
ఇకపోతే... ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లోకి వెళ్లాలని నారా లోకేష్ భావిస్తున్నారట. చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నారనీ, ఇంకా వీటితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి వద్దకు వెళ్లాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు.

 
ఐతే గతంలో నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి పీఠం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సైతం పాదయాత్ర చేసి ప్రజల మధ్య తిరిగారు. ఆ యాత్రతో ఆయన సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. మరి నారా లోకేష్ నిజంగానే పాదయాత్ర చేస్తారా... లేదంటే ఓ వార్తగానే మిగిలిపోతుందా చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments