Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టే : గంటా శ్రీనివాస రావు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (15:28 IST)
రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతూనే వుందన్నారు. 
 
తనను నిరంతరం వార్తల్లో వుంచుతున్న మీడియాకు కృతజ్ఞతలు. నేను నరేంద్రమోడీతో కలిసి తీసుకున్న ఫోటో నిజమే. అది మోడీ గుజరత్ సిఎంగా ఉన్నపుడు తీసిన ఫోటో. నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వున్నప్పటిది. దానిని ఇప్పుడు వైరల్ చేశారని చెప్పారు. 
 
ఇప్పటికే నాలుగైదు ముహూర్తాలు మీరే పెట్టేశారు.... నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తానని అనేకసార్లు స్పష్టం చేశాను. ఫంక్షన్లలో ఇతర పార్టీల వ్యక్తులను కలుస్తుంటాం. వాటిని రాజకీయాలతో ముడిపెట్టలేం. 
 
అమిత్ షా గురించి పవన్ చేసిన కామెంట్స్.... బీజేపీ మంచిది అన్నాడో.... బీజేపీకి దగ్గర అవ్వాలని అన్నాడో ఆయననే అడగాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉత్తర నియోజకవర్గానికి ఎంత చేయగలనో, అంతే చేస్తున్నా అని గంటా శ్రీనివాస రావు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments