Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఎయిడ్స్ బారిన బాధితురాలు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (15:18 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు, వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కామాంధుడి కామానికి బలైపోయిన నాలుగేళ్ల చిన్నారి ఎయిడ్స్ బారిన పడింది. రాజస్థాన్‌లో జైపూర్ నగరంలో ఒక కామాంధుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరిక్షలు చేయగా ఆమెకు హెచ్ఐవి సోకిందని వైద్యులు గుర్తించారు. అతని ద్వారా ఆ బాలికకు ఆ వ్యాధి సోకిందని విచారణలో వెల్లడి అయ్యింది. దీనితో ఆ బాలికకు వైద్యులు చికిత్స చేశారు.
 
ఆ బాలిక బ్రతికి ఉన్నన్ని రోజులు మందులు వాడాలని… అయితే ఆమె ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదని.. రోజు స్కూల్‌కి వెళ్ళొచ్చని పిల్లలతో ఆడుకోవచ్చని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments