Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలా..?: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (21:07 IST)
రామ సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతో 18 లక్షల మంది యువత భవిష్యత్తులో ఆటలాడుకుంటారా అని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

ఉద్యోగాల పేరుతో 18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటారా అని వైకాపా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజ్ ఆరోపణలపై సంబంధిత శాఖ, ప్రభుత్వం ఇప్పటివరకు నోరు విప్పలేదని మండిపడ్డారు.

పరీక్షలతో తమకేమీ సంబంధం లేదని ఏపీపీఎస్సీ అంటుందని.. మరి దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై సత్వరమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాలు అసూయతో మాట్లాడుతున్నాయని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. అసలు అసూయ పడేందుకు వాళ్లు చేసిన ఘనకార్యాలేంటో అర్థం కావటం లేదన్నారు చంద్రబాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments