Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మరో వైఎస్ఆర్ అవుతారు : గాలి జనార్ధన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 28 మే 2019 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించడం పట్ల కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల కూడా ఆయన ఆనందం వ్యక్తం చేసి, కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో మ్రొక్కులు తీర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయనున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ఆర్‌ను మించిపోతారని జోస్యం చెప్పారు. 
 
ఏపీ సీఎంగా జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments