Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో ఇకపై అన్ని శ్మశానాలలో ఉచితంగా‌ అంత్యక్రియలు

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:15 IST)
గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి స్మశానంలో ఈరోజు నుంచి ఉచితంగా అంత్యక్రియలను చేపట్టాలని ఇందుకయ్యే ప్రతి రూపాయి గుంటూరు నగరపాలక సంస్థ భరిస్తుందని ఏ స్మశానవాటికలో కూడా అంత్యక్రియల కోసం వచ్చిన వారి నుండి రూపాయి కూడా ఆశించకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించిన నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు మరియు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు.
 
ఈ రోజు నగరంలోని శ్మశానాలను సందర్శించి వాటికి అభివృద్ధికి కావాల్సిన మౌలికవసతులు కల్పుంచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments