ఆంధ్రాలో మొబైల్ థియేటర్... 'ఆచార్య'తో ఆరంభం

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (07:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి మొబైల్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ థియేటర్‌ను మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలతో ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ థియేటర్‌లో తొలి ఆటగా 'ఆచార్య' సినిమాను ప్రదర్శించనున్నారు. దీన్ని పిక్చర్ డిజిటల్ అనే సంస్థ రూపొందించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద ప్రస్తుతం ఏర్పాటు చేశారు. 
 
ఈ మొబైల్ థియేటర్‌ను కంటైనర్ తరహాలో ఎక్కడికైనా తరలించే అవకాశం ఉంది. పైగా, అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా రూపొందించారు. మొత్తం 120 సీట్ల కెపాసిటీ కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా మొబైల్ థియేటర్ అందుబాటిలోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న హబిటేట్ ఫుడ్ కోర్టు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments