Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మొబైల్ థియేటర్... 'ఆచార్య'తో ఆరంభం

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (07:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి మొబైల్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ థియేటర్‌ను మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలతో ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ థియేటర్‌లో తొలి ఆటగా 'ఆచార్య' సినిమాను ప్రదర్శించనున్నారు. దీన్ని పిక్చర్ డిజిటల్ అనే సంస్థ రూపొందించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద ప్రస్తుతం ఏర్పాటు చేశారు. 
 
ఈ మొబైల్ థియేటర్‌ను కంటైనర్ తరహాలో ఎక్కడికైనా తరలించే అవకాశం ఉంది. పైగా, అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా రూపొందించారు. మొత్తం 120 సీట్ల కెపాసిటీ కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా మొబైల్ థియేటర్ అందుబాటిలోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న హబిటేట్ ఫుడ్ కోర్టు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments