Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మొబైల్ థియేటర్... 'ఆచార్య'తో ఆరంభం

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (07:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి మొబైల్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ థియేటర్‌ను మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలతో ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ థియేటర్‌లో తొలి ఆటగా 'ఆచార్య' సినిమాను ప్రదర్శించనున్నారు. దీన్ని పిక్చర్ డిజిటల్ అనే సంస్థ రూపొందించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద ప్రస్తుతం ఏర్పాటు చేశారు. 
 
ఈ మొబైల్ థియేటర్‌ను కంటైనర్ తరహాలో ఎక్కడికైనా తరలించే అవకాశం ఉంది. పైగా, అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా రూపొందించారు. మొత్తం 120 సీట్ల కెపాసిటీ కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా మొబైల్ థియేటర్ అందుబాటిలోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న హబిటేట్ ఫుడ్ కోర్టు ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments