Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్భరుద్ధీన్‌ను వదిలేది లేదు.. కేసీఆర్‌ భయం లేదు..? బండి సంజయ్

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (22:13 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 
 
అలంపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. హిందువుని అని చెప్పుకునే కేసీఆర్‌కి అమ్మవారంటే భయం లేదని.. మజ్లిస్ పార్టీ అంటే భయమని ఎద్దేవా చేశారు.
 
అధికారంలోకి రాగానే పాత కేసులన్నీ తిరగతోడి కేసీఆర్ సంగతి చూస్తానంటూ శపథం చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు నుంచి బయటపడిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను వదిలేది లేదన్నారు. హిందువులను నరికి చంపుతానన్న అక్బర్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments