Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్భరుద్ధీన్‌ను వదిలేది లేదు.. కేసీఆర్‌ భయం లేదు..? బండి సంజయ్

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (22:13 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 
 
అలంపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. హిందువుని అని చెప్పుకునే కేసీఆర్‌కి అమ్మవారంటే భయం లేదని.. మజ్లిస్ పార్టీ అంటే భయమని ఎద్దేవా చేశారు.
 
అధికారంలోకి రాగానే పాత కేసులన్నీ తిరగతోడి కేసీఆర్ సంగతి చూస్తానంటూ శపథం చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు నుంచి బయటపడిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను వదిలేది లేదన్నారు. హిందువులను నరికి చంపుతానన్న అక్బర్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments