Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్ షురూ అయిన విషయం తెల్సిందే. ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచితంగా ఒక సిలిండర్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇలా ప్రతి యేటా మూడు సిలిండర్లను ప్రభుత్వం అందజేయనుంది. ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడుకీ ఈ ఉచిత సిలిండర్‌ను ఇవ్వనుంది. 
 
వినియోగదారుడు డబ్బు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు థాకాకు నగదు బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.851 రాయితీని ఇవ్వనుంది. ఈ సొమ్మును ప్రభుత్వం బ్యాంకు ఖాతాలోనే జమ చేయనుంది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments