Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్ షురూ అయిన విషయం తెల్సిందే. ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచితంగా ఒక సిలిండర్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇలా ప్రతి యేటా మూడు సిలిండర్లను ప్రభుత్వం అందజేయనుంది. ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడుకీ ఈ ఉచిత సిలిండర్‌ను ఇవ్వనుంది. 
 
వినియోగదారుడు డబ్బు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు థాకాకు నగదు బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.851 రాయితీని ఇవ్వనుంది. ఈ సొమ్మును ప్రభుత్వం బ్యాంకు ఖాతాలోనే జమ చేయనుంది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments