Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో గుప్త నిధులు పేరిట మోసం

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:23 IST)
కర్నూలు జిల్లాలో గుప్తనిధులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఓ అమాయకుడి నుంచి రూ.13.5లక్షలు టఓకరా వేసిన సంఘటన ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.

ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు అనే వ్యాపారి వద్దకు 2017లో కొందరు వ్యక్తులు వచ్చి గుప్తనిధులు ఇప్పిస్తామని నమ్మబలికారు. కొత్తపల్లి మండలంలోని ఓ పొలంలో  నిధిని బయటకు తీసేందుకు పూజలు చేయాల్సి ఉందని, అందుకు కొంత సొమ్ము ఖర్చవుతోందని చెప్పారు.

గుప్తనిధులపై అత్యాశతో శ్రీనివాసులు కొంత మొత్తం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు అవసరం ఉందని ఆ వ్యక్తులు పలుమార్లు వ్యాపారి నుంచి సుమారు రూ.13.5 లక్షల వరకు వసూలు చేశారు. అంతడబ్బు తనవద్ద లేకున్నప్పటికీ గుప్తనిధుల కోసం అప్పుచేసి మరీ వారికి సొమ్ము ఇచ్చారు.

మూడేళ్లు దాటినా గుప్తనిధులు ఇవ్వకపోగా.. సొమ్మును కూడా తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తనను బెదిరించారని బాధితుడు శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments