Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజువాకలో బాలుడి కిడ్నాప్... అప్పు తిరిగివ్వలేదని..?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (13:14 IST)
గాజువాకలో నాలుగేళ్ల బాలుడిని ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్ ఘటన కలకలం రేగింది. అయితే గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 
 
బాలుడి తండ్రి నరేష్ యాదవ్ ఒక పరిశ్రమను నడుపుతున్నారు. ఆ పరిశ్రమ కోసం ఒకరి వద్ద రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పరిశ్రమ నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 
 
అయినా అప్పు తీర్చుతానని చెప్పినప్పటికీ వినకుండా నరేష్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments