గాజువాకలో బాలుడి కిడ్నాప్... అప్పు తిరిగివ్వలేదని..?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (13:14 IST)
గాజువాకలో నాలుగేళ్ల బాలుడిని ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్ ఘటన కలకలం రేగింది. అయితే గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 
 
బాలుడి తండ్రి నరేష్ యాదవ్ ఒక పరిశ్రమను నడుపుతున్నారు. ఆ పరిశ్రమ కోసం ఒకరి వద్ద రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పరిశ్రమ నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 
 
అయినా అప్పు తీర్చుతానని చెప్పినప్పటికీ వినకుండా నరేష్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments