Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో: కాల్వ శ్రీనివాసులు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:51 IST)
వైసీపీ మంత్రులు చంద్ర‌బాబును అన‌రాని మాట‌లు అంటున్నార‌ని, భ‌విష్య‌త్తులో ఆ మంత్రుల బ‌తుకులు ఎంత దుర్ల‌భంగా ఉంటాయో అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు అమానుషమని ఆయన మండిపడ్డారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని, టీడీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి ప్రశ్నించారు. 
 
 
టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మాట్లాడిన వారిని బజారులో పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతారని కాల్వ అన్నారు. పిచ్చి కుక్కల కంటే హీనంగా వైసీపీ నాయకులు మాట్లాడారని, కొడాలి నాని సంస్కార హీనుడు.. లుచ్చా రాజకీయం చేస్తున్నాడని కాల్వ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కష్టాలు వచ్చినా నిగ్రహం కోల్పోలేదని, వైసీపీ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు. వ్యక్తి దూషణ, కుటుంబ సభ్యులపైన అభాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమని కాల్వ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments