Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతమైన అందాలు.. శేషాచలం కొండలు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:42 IST)
తిరుమల శ్రీవారు కొలువై ఉన్న శేషాచలం కొండలు అద్భుతంగా దర్సనమిస్తున్నాయి. గత రెండురోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా తిరుమల కొండలను దట్టంగా పొగమంచు కప్పబడి ఉంది. అంతేకాకుండా మాల్వాడి గుండం నుంచి వస్తున్న నీరు కపిలతీర్థంతో పాటు కొండల మధ్య నుంచి జాలువారుతున్నాయి.

 
తిరుపతిలో ఈ దృశ్యాలు అందంగా దర్సనమిస్తున్నాయి. తిరుమలలో పడుతున్న వర్షపు నీరు మొత్తం కొండల నుంచి జాలువారుతూ తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండంల నుంచి వస్తోంది. వరద ఉదృతి ఏమాత్రం తగ్గలేదు. 

 
వర్షపునీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. తమ ఫోన్‌లో ఫోటోలను బంధిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం మొదటి ఘాట్ రోడ్డులో మాత్రమే భక్తులను అనుమతించడంతో భక్తులు అటువైపుగా వెళుతూ దగ్గర నుంచి సుందర దృశ్యాలను తిలకించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments