Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న అమ‌రావ‌తిలో జెండా వంద‌నం కార్య‌క్ర‌మాలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (23:21 IST)
ఈ నెల 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి (వెలగపూడి) రాష్ట్ర శాసన మండలి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు ఎంఎ షరీఫ్ ఆ రోజు ఉదయం 8గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అలాగే రాష్ట్ర శాసన సభ వద్ద అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారామ్ ఉ.8.15గం.లకు జాతీయ జెండాను ఎగుర వేస్తారు. సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉద‌యం 7.30 గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అదేవిధంగా ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉద‌యం 10గంట‌లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments