Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న అమ‌రావ‌తిలో జెండా వంద‌నం కార్య‌క్ర‌మాలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (23:21 IST)
ఈ నెల 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి (వెలగపూడి) రాష్ట్ర శాసన మండలి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు ఎంఎ షరీఫ్ ఆ రోజు ఉదయం 8గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అలాగే రాష్ట్ర శాసన సభ వద్ద అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారామ్ ఉ.8.15గం.లకు జాతీయ జెండాను ఎగుర వేస్తారు. సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉద‌యం 7.30 గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అదేవిధంగా ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉద‌యం 10గంట‌లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments