Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానదిలో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం 13-15 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు విద్యార్థులు కృష్ణానదిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
 
ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మండల రెవెన్యూ అధికారి సతీష్ కుమార్ తెలిపారు.
 
యెనమలకుదురు సమీపంలో నదిలో స్నానానికి ఏడుగురు విద్యార్థులు నదికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 
 
ఇద్దరు బాలురు ఈదుకుంటూ సురక్షితంగా వెళ్లగా, మిగిలిన పిల్లలు మునిగిపోయారు. స్థానిక ఈతగాళ్లు, మత్స్యకారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
 
మృతులు విజయవాడలోని పటమటలంకకు చెందిన బాలు, కమేష్, మున్నా, షేక్ బాజీ, హుస్సేన్‌గా గుర్తించారని, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8, 9 తరగతుల విద్యార్థులుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments