Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానదిలో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం 13-15 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు విద్యార్థులు కృష్ణానదిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
 
ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మండల రెవెన్యూ అధికారి సతీష్ కుమార్ తెలిపారు.
 
యెనమలకుదురు సమీపంలో నదిలో స్నానానికి ఏడుగురు విద్యార్థులు నదికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 
 
ఇద్దరు బాలురు ఈదుకుంటూ సురక్షితంగా వెళ్లగా, మిగిలిన పిల్లలు మునిగిపోయారు. స్థానిక ఈతగాళ్లు, మత్స్యకారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
 
మృతులు విజయవాడలోని పటమటలంకకు చెందిన బాలు, కమేష్, మున్నా, షేక్ బాజీ, హుస్సేన్‌గా గుర్తించారని, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8, 9 తరగతుల విద్యార్థులుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments