Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ఆర్‌టీపీ, టీడీపీ వార్- టీడీపీ నేత ఇంటికి ఆఫీసుకి నిప్పు

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (09:19 IST)
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం సాయంత్రం ప్రతిపక్ష టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన “ఇదేమి కర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌టీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ  కార్య‌క‌ర్త‌లు టీడీపీ కార్యాల‌యం, టీడీపీ నేత బ్ర‌హ్మారెడ్డి నివాసం, వీధుల్లోని వాహనాలకు నిప్పుపెట్టార‌ని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. 
 
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ నేతలు, పార్టీ క్యాడర్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని తెలుస్తోంది. అనంతరం టీడీపీ కార్యాలయానికి, బ్రహ్మారెడ్డి నివాసానికి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments