Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎవరి పని?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:19 IST)
ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే, ఈ ప్రమాదం వల్ల ఈవీఎంలు భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదనీ, ఓట్ల లెక్కింపు యధావిధిగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంపై వైకాపా, టీడీపీ నేతలు పలు అనుమానాలు వెల్లడిస్తున్నారు. ఈ పని చేసింది వైకాపా నేతలు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. కాదు టీడీపీ నేతలేనంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు, ఈ దఫా ఎన్నికల పోటీలో టీడీపీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట రమణ భార్య ఎం సుగుణమ్మ పోటీలో వుంటే వైకాపా తరపున భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 
 
నిజానికి గత 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం.వెంకటరమణ కొద్ది కాలానికే చనిపోవడంతో ఆయన భార్య ఎం.సుగుణను ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. వైసీపీ పోటీ పెట్టకపోవడంతో ఆమె లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. పోటీ తీవ్రంగానే ఉండనున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments