Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిగా పూరితో మొద‌లు... టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:23 IST)
టాలీవుడ్ లో సంచ‌ల‌నం క‌లిగించిన డ్ర‌గ్స్ కేసు మ‌లి విడ‌త విచార‌ణ హంగామా హైద‌రాబాదులో మొద‌లైంది. డ్రగ్స్ కేసులో తొలి రో్జు విచార‌ణ‌కు ఈడీ కార్యాలయానికి సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్  హాజర‌య్యారు. ఈ రోజు మొత్తం పూరి జగన్నాథ్ ను ఇ.డి. అధికారులు విచారించనున్నారు. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాలపై ప్రశ్నించనున్నట్లు స‌మాచారం. పూరితో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  చార్టెడ్ అకౌంటెట్లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
డ్ర‌గ్స్ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్ర‌ముఖులున్నారు. సినీ హీరోయిన్లు ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు త‌రుణ్, ర‌వితేజ త‌దిత‌ర తారాగ‌ణాన్ని రోజుకు ఒక‌రిద్దరు చొప్పున పిలిపించుకుని ఇ.డి. విచార‌ణ చేయ‌నుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments