Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిగా పూరితో మొద‌లు... టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:23 IST)
టాలీవుడ్ లో సంచ‌ల‌నం క‌లిగించిన డ్ర‌గ్స్ కేసు మ‌లి విడ‌త విచార‌ణ హంగామా హైద‌రాబాదులో మొద‌లైంది. డ్రగ్స్ కేసులో తొలి రో్జు విచార‌ణ‌కు ఈడీ కార్యాలయానికి సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్  హాజర‌య్యారు. ఈ రోజు మొత్తం పూరి జగన్నాథ్ ను ఇ.డి. అధికారులు విచారించనున్నారు. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాలపై ప్రశ్నించనున్నట్లు స‌మాచారం. పూరితో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  చార్టెడ్ అకౌంటెట్లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
డ్ర‌గ్స్ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్ర‌ముఖులున్నారు. సినీ హీరోయిన్లు ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు త‌రుణ్, ర‌వితేజ త‌దిత‌ర తారాగ‌ణాన్ని రోజుకు ఒక‌రిద్దరు చొప్పున పిలిపించుకుని ఇ.డి. విచార‌ణ చేయ‌నుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments