Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిగా పూరితో మొద‌లు... టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:23 IST)
టాలీవుడ్ లో సంచ‌ల‌నం క‌లిగించిన డ్ర‌గ్స్ కేసు మ‌లి విడ‌త విచార‌ణ హంగామా హైద‌రాబాదులో మొద‌లైంది. డ్రగ్స్ కేసులో తొలి రో్జు విచార‌ణ‌కు ఈడీ కార్యాలయానికి సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్  హాజర‌య్యారు. ఈ రోజు మొత్తం పూరి జగన్నాథ్ ను ఇ.డి. అధికారులు విచారించనున్నారు. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాలపై ప్రశ్నించనున్నట్లు స‌మాచారం. పూరితో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  చార్టెడ్ అకౌంటెట్లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
డ్ర‌గ్స్ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్ర‌ముఖులున్నారు. సినీ హీరోయిన్లు ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు త‌రుణ్, ర‌వితేజ త‌దిత‌ర తారాగ‌ణాన్ని రోజుకు ఒక‌రిద్దరు చొప్పున పిలిపించుకుని ఇ.డి. విచార‌ణ చేయ‌నుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments