Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేసిన కసాయి తండ్రి

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (17:04 IST)
క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేశాడో క‌సాయి తండ్రి. ఈ ఘటనలో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కర్నూలు కోసిగి మండ‌లం జంపాపురంకు చెందిన మ‌ద్యానికి బానిసైన శాంతికుమార్ కొంత‌కాలంగా సైకోగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలిసింది. 
 
బుధ‌వారం ఉద‌యం త‌ల్లి ప‌క్క‌న ప‌డుకున్న పాప‌ను అతి కిరాత‌కంగా గొంతు కోసి క‌డ‌తేర్చాడు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. నిద్ర‌లేచి చూసేస‌రికి కూతురు ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉండ‌డంతో త‌ల్లి సంపూర్ణ పోలీసుల‌కు స‌మాచారం అందించింది. 
 
దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి వ‌చ్చిన పోలీసులు శాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments