Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేసిన కసాయి తండ్రి

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (17:04 IST)
క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేశాడో క‌సాయి తండ్రి. ఈ ఘటనలో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కర్నూలు కోసిగి మండ‌లం జంపాపురంకు చెందిన మ‌ద్యానికి బానిసైన శాంతికుమార్ కొంత‌కాలంగా సైకోగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలిసింది. 
 
బుధ‌వారం ఉద‌యం త‌ల్లి ప‌క్క‌న ప‌డుకున్న పాప‌ను అతి కిరాత‌కంగా గొంతు కోసి క‌డ‌తేర్చాడు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. నిద్ర‌లేచి చూసేస‌రికి కూతురు ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉండ‌డంతో త‌ల్లి సంపూర్ణ పోలీసుల‌కు స‌మాచారం అందించింది. 
 
దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి వ‌చ్చిన పోలీసులు శాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments