Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 17న చిలకలూరిపేటలో బహిరంగ సభ.. ఒకే వేదికపై ఆ ముగ్గురు

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (16:41 IST)
మార్చి 17న చిలకలూరిపేటలో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ దశాబ్దాల తర్వాత వేదిక పంచుకోనున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభకు మూడు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకున్న తర్వాత తొలిసారిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగ సభ జరగనుంది. 
 
చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుండి వాకౌట్ చేసినప్పటి నుండి మోదీతో ఎప్పుడూ బహిరంగ వేదికను పంచుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారు.
 
యితే దశాబ్దం తర్వాత ముగ్గురు నేతలు బహిరంగ సభ కోసం ఒకే వేదికపైకి రానున్నారు. మార్చి 17 జరిగే ఈ బహిరంగ సభను భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు టీడీపీ, బీజేపీ, జేఎస్పీలు కృషి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments