Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిలో మహా భారీ వాహాన ర్యాలీ నిర్వహించిన రైతులు

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:46 IST)
రాజధాని రైతుల మహర్యాలీ కార్యక్రమాన్ని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. తుళ్లూరు మండలంలోని 29 గ్రామాల్లో ప్రజలు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ జై అమరావతి అనే నినాదాలతో వాహన ర్యాలీలో రైతులు పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో ఐదు సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయసున్న రైతులు, మహిళలు దీక్ష శిబిరం నుండి తుళ్లూరు ప్రధాన విధుల్లో భైక్ ర్యాలీ వల్ల రోడ్లు మొత్తం ఆకుపచ్చ వాతావరణం చోటు చేసుకుంది.
 
29 గ్రామాల్లోని ప్రజలు రోడ్డెక్కడంతో రోడ్డులన్ని కిక్కిరిసిపోయాయి. ఈ బైక్ ర్యాలీలో రూటు తుళ్లూరు నుండి బయలుదేరి రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం వెలగపూడి మల్కాపురం మందడం కృష్ణాయపాలెం, పెనుమాక ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం వడ్డమాను, హరిచంద్ర పురం, బోరుపాలెం దొండపాడు, గ్రామాల మీదుగా తుళ్లూరు చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments