Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షలు రాస్తుండిన విద్యార్థినిపై ఫ్యాన్ పడితే..?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (17:16 IST)
fan
పరీక్షలు రాస్తుండిన విద్యార్థినికి షాక్ తగిలింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినీ మీద ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది. దాంతో విద్యార్థినీకి గాయాలయ్యాయి.
 
వివరాల్లోకెళ్తే.. సత్యసాయి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది.
 
దాంతో విద్యార్థినీ మొహానికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం విద్యార్థిని యథావిధిగా పరీక్షలు రాసింది.
 
ఈ ఘటన దురదృష్టకరమని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments