Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలో కొట్టుకునిపోయిన వాహనాలను క్రేన్ల ద్వారా వెలికితీత (Video)

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:32 IST)
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం హైవేపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను క్రేన్ల సహయంతో ఆయా వాహనాల యజమానాలు బయటకు తీస్తున్నారు. క్రేన్ ఆపరేటర్ ఒక్కొక్క వాహనాన్ని బయటికి తీయటానికి రూ.12 వేలు తీసుకున్నాడని.. ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయం అందలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ వాహనాలను క్రేన్ల ద్వారా వెలికి తీసేలా చర్యలు తీసుకుంటామని చెబుతుంది. 
 
మరోవైపు, విజయవాడలో భవానీపురం, సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి వరద పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. 
 
వరద బాధితులతో మాట్లాడారు. ప్రజలతో మాట్లాడారు. వాళ్ళ బాధలు విన్నట్టు తెలిపారు. భరోసా ఇచ్చాను. ప్రజల స్పందన ఆధారంగా అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సాధారణ జీవితం గడిపే వరకు ప్రభుత్వం పని చేస్తుంది. ధైర్యంగా ఉండమని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments