Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్‌లో ద్విచక్రవాహనాలకు సమయం పెంపు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:14 IST)
తిరుమల కొండకు ద్విచక్రవాహనాల అనుమతి సమయాన్ని టీటీడీ పెంచింది. గతంలో లాక్‌డౌన్‌ ముందు వరకు ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఘాట్‌లో అనుమతించేవారు.

లాక్‌డౌన్‌తో కొంతకాలం ద్విచక్రవాహనాలను ఆపేశారు. దర్శనాలు మొదలుకాగానే స్థానికుల విజ్ఞప్తి మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు మార్పులు చేశారు.

అయితే భక్తులతో పాటు స్థానికుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటం, తిరుమలకు చేరుకునే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ద్విచక్రవాహనాలను అనుమతించేలా టీటీడీ అధికారులు సోమవారం నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments