Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. బిడ్ వేసిన జేడీ

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (18:14 IST)
విశాఖపట్నం ఉక్కు బిడ్డింగ్‌లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన అవసరమైతే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఓ ప్రైవేట్ సంస్థ తరపున బిడ్ వేశారు. రెండు సీల్డ్ కవర్‌లో బిడ్డింగ్‌కు అవసరమైన పత్రాలను జేడీ అందికారులకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా జేడీ మీడియాతో మాట్లాడుతూ.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఇవ్వగలిగితే స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకుంటుందని అధికారులు చెప్పారని వివరించారు. 
 
నాడు ఎన్టీఆర్ దివిసీమ ఉప్పెన, రాయలసీమ సంక్షోభం సందర్భంగా జోలె పట్టారని, అయితే ఇప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని, ఇప్పుడన్నీ డిజిటల్ పేమెంట్లు వచ్చేశాయని జేడీ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments