Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు శుభపరిణామం: ఎంపి గురుమూర్తి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:45 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి. తిరుపతిలోని ఎంపి కార్యాలయంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ ఎంపి గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా ఎంపి గురుమూర్తి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని ఘనంగా సన్మానించారు.  

 
అనంతరం మీడియాతో తిరుపతి ఎంపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ కోసం కేటాయించిన తిరుపతిలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు చేస్తానని చెప్పడం శుభపరిణామమన్నారు. ఎంతోమంది క్రీడాకారులకు అకాడమీ ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తిరుపతి ఎంపి.

 
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి 7లక్షల రూపాయల నగదుతో పాటు 5 ఎకరాల స్ధలాన్ని అకాడమీ కోసం ఇవ్వడంపై సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రపంచ శ్రేణి అకాడమీకి భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments