Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు శుభపరిణామం: ఎంపి గురుమూర్తి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:45 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి. తిరుపతిలోని ఎంపి కార్యాలయంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ ఎంపి గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా ఎంపి గురుమూర్తి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని ఘనంగా సన్మానించారు.  

 
అనంతరం మీడియాతో తిరుపతి ఎంపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ కోసం కేటాయించిన తిరుపతిలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు చేస్తానని చెప్పడం శుభపరిణామమన్నారు. ఎంతోమంది క్రీడాకారులకు అకాడమీ ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తిరుపతి ఎంపి.

 
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి 7లక్షల రూపాయల నగదుతో పాటు 5 ఎకరాల స్ధలాన్ని అకాడమీ కోసం ఇవ్వడంపై సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రపంచ శ్రేణి అకాడమీకి భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments