Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత పార్టీ నాయకులపైనే రోజా ఫిర్యాదు.. ఎందుకంటే..?

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:31 IST)
సొంత పార్టీ నాయకులు రోజాపై, రోజా సొంత పార్టీ నేతలపై ఫిర్యాదు చేసుకోవడం మామూలే కదా ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు ట్విస్ట్. టిడిపి నుంచి కొంతమంది కోవర్టులు వైసిపికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చిత్తూరు ఎస్పీకే ఫిర్యాదు చేశారు.

 
అసలు రోజా ఏమన్నారంటే టిడిపిని బలోపేతం చేసే పనిలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ చిత్తూరుజిల్లా మంత్రులపైన, తనపైనా సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారం చేసే వారిపై చర్యలు చేపట్టాలని ఎస్పీని రోజా కోరారు. అక్కచెల్లెల్లకు స్వంత ఇల్లు కట్టించి వారికి ఆస్థి హక్కు కల్పించేందుకు జగనన్న ప్రత్యేక శ్రద్థ చూపుతుంటే దాన్ని ఆపేందుకు టిడిపి నాయకులు కోర్టులో కేసు వేయడం సరికాదన్నారు.

 
పేదలకు సరఫరా చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోను, తన ఫోటోను మార్ఫింగ్‌లు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు రోజా. వైసిపిలో ఉంటూ టిడిపికి సపోర్ట్ చేసే వారు ఎక్కువవుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments