Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (18:39 IST)
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే అచ్చెంనాయుడుతో సహా పది మంది అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు మరొకర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
 
టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పితానీ సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఏసీబీ అధికారులు అరెస్టు చేసారు.
 
మురళీ మోహన్ ప్రస్తుతం సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈఎస్ఐ కుంభకోణం అరెస్టుల సంఖ్య 11కు చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments