మహోద్యమంగా ఇంధ‌న‌ పొదుపు... విజ‌య‌వాడ‌లో ర్యాలీ

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (12:08 IST)
దేశాన్నే కాదు... ప్ర‌పంచాన్నే ఇపుడు శాసిస్తోన్న‌ది ఇంధ‌నం. పెట్రోలు, డీసిల్ రేట్లు పెరిగిపోవ‌డంతోపాటు, విద్యుత్ వినియోగం కూడా పెర‌గ‌డంతో ఆకాశాన్ని అంటుతున్న ఇంధ‌న రేట్ల‌ను త‌గ్గించాలంటే, పొదుపు చాలా ముఖ్య‌మ‌ని గుర్తించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నారు.
 
 
ఇంధ‌న పొదుపుపై న‌గ‌ర వాసుల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు విజ‌య‌వాడ‌లో ఇంధ‌న పొదుపు ర్యాలీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వరకు ఇంధన పొదుపుపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో వియంసి కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 
రాష్ట్రంలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధన అదాకు ప్ర‌ణాళిక వేశామ‌ని, మహోద్యమంగా విద్యుత్ పొదుపు ను తీర్చిదిద్దుతామ‌ని ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల‌లో ఇంధ‌న పొదుపు అత్యావ‌శ్య‌క‌మ‌న్నారు. ఇంధన పొదుపు పై అవగాహన కలిగించే పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన ఇంధన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్, కలెక్టర్ జె.నివాస్ విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments