ఏలూరు ఓట్ల లెక్కింపు కేసు ఏప్రిల్‌ 1కి వాయిదా

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:26 IST)
ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేసుపై విచారణను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా వేసింది.

ఈ నెల 10న నగర పాలక సంస్థకు అన్ని మున్సిపాల్టీలతోపాటు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయని పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేస్తూ ఈ నెల 23వ తేదీ తీర్పు వెలువరిస్తానని చెప్పింది.

తర్వాత 24వ తేదీకి వాయిదా వేయగా, డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ 1న విచారణ చేపడతామని తెలిపింది. ఆ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఓట్ల లెక్కింపుపై తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments