Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరు ఓట్ల లెక్కింపు కేసు ఏప్రిల్‌ 1కి వాయిదా

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:26 IST)
ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేసుపై విచారణను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా వేసింది.

ఈ నెల 10న నగర పాలక సంస్థకు అన్ని మున్సిపాల్టీలతోపాటు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయని పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేస్తూ ఈ నెల 23వ తేదీ తీర్పు వెలువరిస్తానని చెప్పింది.

తర్వాత 24వ తేదీకి వాయిదా వేయగా, డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ 1న విచారణ చేపడతామని తెలిపింది. ఆ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఓట్ల లెక్కింపుపై తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments