Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కేజీఎఫ్-2" సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 9 మే 2022 (21:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కనకవర్షం కురిపిస్తున్న "కేజీఎఫ్-2" చిత్రాన్ని చూస్తున్న ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు నగరంలోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని చూస్తూ ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రేక్షకుడు ఏ కారణంతో చనిపోయాడన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. కాగా గత నెల 14వ తేదీన విడుదలైన ఈ కేజీఎఫ్ చిత్రం దేశంలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments