Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కేజీఎఫ్-2" సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 9 మే 2022 (21:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కనకవర్షం కురిపిస్తున్న "కేజీఎఫ్-2" చిత్రాన్ని చూస్తున్న ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు నగరంలోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని చూస్తూ ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రేక్షకుడు ఏ కారణంతో చనిపోయాడన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. కాగా గత నెల 14వ తేదీన విడుదలైన ఈ కేజీఎఫ్ చిత్రం దేశంలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments