Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక ఆర్థిక సంక్షోభం: ఎంపిని చంపేసిన నిరసనకారులు

Webdunia
సోమవారం, 9 మే 2022 (20:29 IST)
శ్రీలంక కొలంబో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరం రణరంగంగా మారింది. నిరసనకారులు-ప్రభుత్వ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో నిరసనకారులు పాలక ఎంపీల ఇళ్లపైనా, ఆస్తులపైనా దాడులు చేసారు.
 
అధికార పార్టీ ఎంపి అమరకీర్తి కారును నిరసనకారులు అడ్డుకోగా ఆయన తుపాకీతో నిరసనకారులపై కాల్పులు జరిపారు. దీనితో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా తీవ్ర ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయనపై దాడి చేసి హత్య చేసినట్లు అక్కడి జాతీయ మీడియా తెలిపింది.
 
పరిస్థితులను దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కర్ఫ్యూను ప్రకటించారు. ఇదిలావుండగా గత కొన్నిరోజులుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర వస్తువులు లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments