Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అనుసంధానికి పచ్చజెండా ఊపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. 
 
ఆధార్ నంబరుతో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానం చేసే అంశంపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల సాంకేతిక నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ రెండు గుర్తింపు కార్డులను అనుసంధానం చేయడం వల్ల దొంగ ఓట్లను నమోదు చేయడానికి వీలుండదు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానమైతేనే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. దీనివల్ల దొంగ ఓట్లు, రిగ్గింగ్ వంటిని జరగకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి వీలుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments