Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అనుసంధానికి పచ్చజెండా ఊపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. 
 
ఆధార్ నంబరుతో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానం చేసే అంశంపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల సాంకేతిక నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ రెండు గుర్తింపు కార్డులను అనుసంధానం చేయడం వల్ల దొంగ ఓట్లను నమోదు చేయడానికి వీలుండదు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానమైతేనే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. దీనివల్ల దొంగ ఓట్లు, రిగ్గింగ్ వంటిని జరగకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి వీలుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments