Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి రవాణాపై తూర్పు గోదావరి పోలీస్ ఉక్కుపాదం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:45 IST)
తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి, చింతూరు సర్కిల్ పోలీసులు గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఈ నేపద్యంలో చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు పెద్ద లారీలో బొగ్గు మాటున తరలిస్తున్న 29 సంచుల్లో 870 కేజీల గంజాయిని చింతూరు సీఐ యువకుమార్ ఎస్సై యాదగిరిలు చాకచక్యంగా పట్టుకున్నారు.

విశాఖపట్నంలో బొగ్గు లోడు చేసుకొని అక్కడ నుండి మారేడుమిల్లి ఘాట్లో గంజాయి లోడు చేసుకొని అక్కడ చింతూరు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా *తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసుకొని గంజాయి రవాణాకు పాల్పడుతున్న లారీని పోలీసులు పట్టుకొని ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి స్మగ్లింగ్ కి స్మగ్లర్లు తెలివిగా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఒక పెద్ద కంటైనర్ నెం. యూపీ11టీ 7815లో బొగ్గు లోడు చేసుకొని దాని మధ్యలో గంజాయి సంచులు వేసి తరలించే ప్రయత్నానికి చింతూరు పోలీసులు చెక్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments