Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి రవాణాపై తూర్పు గోదావరి పోలీస్ ఉక్కుపాదం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:45 IST)
తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి, చింతూరు సర్కిల్ పోలీసులు గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఈ నేపద్యంలో చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు పెద్ద లారీలో బొగ్గు మాటున తరలిస్తున్న 29 సంచుల్లో 870 కేజీల గంజాయిని చింతూరు సీఐ యువకుమార్ ఎస్సై యాదగిరిలు చాకచక్యంగా పట్టుకున్నారు.

విశాఖపట్నంలో బొగ్గు లోడు చేసుకొని అక్కడ నుండి మారేడుమిల్లి ఘాట్లో గంజాయి లోడు చేసుకొని అక్కడ చింతూరు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా *తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసుకొని గంజాయి రవాణాకు పాల్పడుతున్న లారీని పోలీసులు పట్టుకొని ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి స్మగ్లింగ్ కి స్మగ్లర్లు తెలివిగా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఒక పెద్ద కంటైనర్ నెం. యూపీ11టీ 7815లో బొగ్గు లోడు చేసుకొని దాని మధ్యలో గంజాయి సంచులు వేసి తరలించే ప్రయత్నానికి చింతూరు పోలీసులు చెక్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments