Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఫోటోతో బోర్డు పెట్టడం కొండముచ్చుకు నచ్చలేదు.. ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (18:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫోటోలను అధికారులు పెట్టారు. అలాగే, పలు ప్రభుత్వ భవనాలకు కూడా వైకాపా జెండా రంగులు వేశారు. ఈ రంగుల వ్యవహారం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. దీంతో వైకాపా శ్రేణులు కాస్త వెనక్కి తగ్గారు. 
 
అయితే, గ్రామ సచివాలయ భవనం ముందు జగన్ ఫోటోతో బోర్డును పెట్టారు. ఇది ఓ కొండముచ్చు (కోతి)కి కూడా నచ్చలేదు. దీంతో ఓ బోర్డును పీకిపారేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో కనిపించింది. 
 
గ్రామ సచివాలయ భవనంపైకి ఎక్కిన ఓ కొండముచ్చు జగన్ ఫోటోతో ఉన్న ఫోటోను పీకేందుకు నానా తంటాలు పడింది. చివరకు ఆ కోతి తన పనిని విజయవతంగా పూర్తి చేసింది. అంటే.. జగన్ ఫోటోతో ఉన్న బోర్డును అక్కడ నుంచి తొలగించేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments