Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఫోటోతో బోర్డు పెట్టడం కొండముచ్చుకు నచ్చలేదు.. ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (18:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫోటోలను అధికారులు పెట్టారు. అలాగే, పలు ప్రభుత్వ భవనాలకు కూడా వైకాపా జెండా రంగులు వేశారు. ఈ రంగుల వ్యవహారం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. దీంతో వైకాపా శ్రేణులు కాస్త వెనక్కి తగ్గారు. 
 
అయితే, గ్రామ సచివాలయ భవనం ముందు జగన్ ఫోటోతో బోర్డును పెట్టారు. ఇది ఓ కొండముచ్చు (కోతి)కి కూడా నచ్చలేదు. దీంతో ఓ బోర్డును పీకిపారేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో కనిపించింది. 
 
గ్రామ సచివాలయ భవనంపైకి ఎక్కిన ఓ కొండముచ్చు జగన్ ఫోటోతో ఉన్న ఫోటోను పీకేందుకు నానా తంటాలు పడింది. చివరకు ఆ కోతి తన పనిని విజయవతంగా పూర్తి చేసింది. అంటే.. జగన్ ఫోటోతో ఉన్న బోర్డును అక్కడ నుంచి తొలగించేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments