Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్న బిడ్డపై అఘాయిత్యం చేసిన తండ్రి అరెస్టు

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (17:43 IST)
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో కన్నబిడ్డపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కన్నపేగు అనే మమకారం లేకుండా.. వావి వరసలు మరిచిపోయి, కన్న కూతురితో పాటు కుమార్తె వరసయ్యే మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో జరిగిన ఈ ఘటనపై దిశ డీఎస్పీ మురళీమోహన్‌ వెల్లడించిన వివరాల మేరకు.. ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో వరసకు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై ఆగస్టు 15న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. 
 
ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలిసింది. వారు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి ఆగస్టు 21న ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యం చేసినట్లు తెలిసింది. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments