కన్న బిడ్డపై అఘాయిత్యం చేసిన తండ్రి అరెస్టు

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (17:43 IST)
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో కన్నబిడ్డపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కన్నపేగు అనే మమకారం లేకుండా.. వావి వరసలు మరిచిపోయి, కన్న కూతురితో పాటు కుమార్తె వరసయ్యే మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో జరిగిన ఈ ఘటనపై దిశ డీఎస్పీ మురళీమోహన్‌ వెల్లడించిన వివరాల మేరకు.. ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో వరసకు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై ఆగస్టు 15న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. 
 
ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలిసింది. వారు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి ఆగస్టు 21న ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యం చేసినట్లు తెలిసింది. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments