మిజోరంలో భూకంపం : చంపైకి 56 కిమీ దూరంలో...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (07:51 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో శుక్రవారం వేకువజామున భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలు భూకంప లేఖినిపై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని చంపైకు 56 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు జాతీయ సిస్మోలజీ కేంద్రం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.43 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చిందని తెలిపింది. 
 
కాగా, ఈ నెల 11వ తేదీన కూడా ఇదే రాష్ట్రంలో భూకంపం వచ్చింది. గత శనివారం ఐజ్వాల్‌లో కనిపించిన ఈ భూకంప ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. వీటి కేంద్రాన్ని ఐజ్వాల్‌కు 31 కిలోమీట్ల దూరంలో గుర్తించారు. అదేవిధంగా గత నెల 29వ తేదీన కూడా 4.2 తీవ్రతతో చంపైలో భూప్రకంపనలు కనిపించాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments