Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరంలో భూకంపం : చంపైకి 56 కిమీ దూరంలో...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (07:51 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో శుక్రవారం వేకువజామున భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలు భూకంప లేఖినిపై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని చంపైకు 56 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు జాతీయ సిస్మోలజీ కేంద్రం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.43 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చిందని తెలిపింది. 
 
కాగా, ఈ నెల 11వ తేదీన కూడా ఇదే రాష్ట్రంలో భూకంపం వచ్చింది. గత శనివారం ఐజ్వాల్‌లో కనిపించిన ఈ భూకంప ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. వీటి కేంద్రాన్ని ఐజ్వాల్‌కు 31 కిలోమీట్ల దూరంలో గుర్తించారు. అదేవిధంగా గత నెల 29వ తేదీన కూడా 4.2 తీవ్రతతో చంపైలో భూప్రకంపనలు కనిపించాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments