Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుండి టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:25 IST)
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 187 లాట్ల వ‌స్త్రాల‌‌ను మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.
 
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
 
టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం
టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం కల్పిస్తూ సీవీఎస్వో గోపీనాథ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆలయ ఏవీఎస్వోగా ఉన్న గంగరాజును మూడో సెక్టార్‌కు బదిలీ చేశారు.

ఈ స్థానంలో అలిపిరి ఏవీఎస్వో సురేంద్రను నియమించారు. నాల్గవ సెక్టార్‌ నుంచి వీరబాబును రెండో సెక్టార్‌కు పంపి, ఈ స్థానానికి మూడో సెక్టార్‌ ఏవీఎస్వో భువన్‌కుమార్‌ను నియమించారు.

అలాగే ఐదో సెక్టార్‌ ఏవీఎస్వోగా శైలేంద్ర, ఆరో సెక్టార్‌కు వెంకటరమణ, ఏడో సెక్టార్‌కు గిరిధర్‌, తొమ్మిదో సెక్టార్‌ ఏవీఎస్వోగా నారాయణను నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments