Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మిదేవి అలంకారంలో దుర్గమ్మ

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (08:42 IST)
శ్రావణ మాసం రెండవ శుక్రవారం, వరలక్ష్మీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మహిళలు నేడు శ్రావణ-వరలక్ష్మి వ్రతం ఆచరించనున్నారు.

ఉదయం 8 గంటలకు దేవస్ధానం ఆధ్వర్యంలో వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు.

వరలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాజ్యసబ సభ్యులు మోపిదేవి వెంకట‌రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments